Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి ఆకుల రసం తాగితే కరోనావైరస్ తగ్గుతుందా?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (21:59 IST)
బొప్పాయి ఆకులు, కాయలు, గింజల్లో ఔషధ విలువలు వున్న విషయం నిజమే. బొప్పాయి ఆకును తరచుగా రసంగా తీసుకుంటారు. ఇది డెంగ్యూ జ్వరం, కడుపులో మంటను తగ్గించడం, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుందని చెపుతారు. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
 
ఐతే కరోనావైరస్ ప్రయోజనాల కోసం ఇది ప్రభావవంతంగా ఉందో లేదో నిర్ధారించడానికి తగిన సాక్ష్యాలు అందుబాటులో లేవు. కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి లేదా నయం చేయడానికి సహాయపడే ఆధారాలు కూడా లేవు. సాంప్రదాయిక మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడంలో ఎటువంటి హాని లేదు.
 
అయితే కోవిడ్ సంక్రమణ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు చేతి పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడమే. వాటితో పాటు బయటకు వెళుతున్నప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments