Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి ఆకుల రసం తాగితే కరోనావైరస్ తగ్గుతుందా?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (21:59 IST)
బొప్పాయి ఆకులు, కాయలు, గింజల్లో ఔషధ విలువలు వున్న విషయం నిజమే. బొప్పాయి ఆకును తరచుగా రసంగా తీసుకుంటారు. ఇది డెంగ్యూ జ్వరం, కడుపులో మంటను తగ్గించడం, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుందని చెపుతారు. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
 
ఐతే కరోనావైరస్ ప్రయోజనాల కోసం ఇది ప్రభావవంతంగా ఉందో లేదో నిర్ధారించడానికి తగిన సాక్ష్యాలు అందుబాటులో లేవు. కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి లేదా నయం చేయడానికి సహాయపడే ఆధారాలు కూడా లేవు. సాంప్రదాయిక మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడంలో ఎటువంటి హాని లేదు.
 
అయితే కోవిడ్ సంక్రమణ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు చేతి పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడమే. వాటితో పాటు బయటకు వెళుతున్నప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

No More Ration Rice : మధ్యాహ్నా భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం

Delhi: ఢిల్లీపై భానుడు ప్రతాపం- వేడిగాలులు వీస్తూనే వుంటాయ్.. రెడ్ అలెర్ట్ జారీ

హనీమూన్ కేసు.. రాజా సూట్‌కేసులో మంగళసూత్రం, ఉంగరం.. సోనమ్ భర్తకు పెట్టిన షరతు?

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments