Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్ర సరిపడనంత లేకపోతే ఏమవుతుందో తెలుసా?

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (23:10 IST)
ఒక రోజు నిద్రచాలకుంటే ఆ రోజంతా చాలా చిరాకుగా ఉంటుంది. పనిలో కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోతాం. అయితే ఇలా నిద్రలేమి వల్ల మనుషుల మధ్య బంధాలు తెగే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనుషుల్లో చిరాకు ఎక్కువై దాని ప్రభావం వల్ల తగాదాలు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 
అమీ గోర్డాన్‌ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో నిద్రలేమి కారణంగా మనుషుల మధ్య ఏర్పడే సమస్యల గురించి పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్న జంటలను కొన్ని వారాల పాటు గమనించారు. 

 
వీరి పరిశీలనలో నిద్రలేమి వల్ల చిన్న చిన్న విషయాలపై కూడా అనవసరంగా తగాదాలు చోటుచేసుకుంటాయని తేలింది. దంపతుల మధ్య నిద్రలేమి కారణంగానే ఇలాంటి తగాదాలు చోటుచేసుకుంటాయని, అంతేకాకుండా నిద్రలేమి వల్ల ఆరోగ్యం కూడా పాడౌతుందని, చిరాకుతో  నిద్రలేమి అనుబంధాలపై ప్రభావం చూపి బాంధవ్యాలు దెబ్బతీసే పరిణామాలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments