Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్ర సరిపడనంత లేకపోతే ఏమవుతుందో తెలుసా?

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (23:10 IST)
ఒక రోజు నిద్రచాలకుంటే ఆ రోజంతా చాలా చిరాకుగా ఉంటుంది. పనిలో కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోతాం. అయితే ఇలా నిద్రలేమి వల్ల మనుషుల మధ్య బంధాలు తెగే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనుషుల్లో చిరాకు ఎక్కువై దాని ప్రభావం వల్ల తగాదాలు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 
అమీ గోర్డాన్‌ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో నిద్రలేమి కారణంగా మనుషుల మధ్య ఏర్పడే సమస్యల గురించి పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్న జంటలను కొన్ని వారాల పాటు గమనించారు. 

 
వీరి పరిశీలనలో నిద్రలేమి వల్ల చిన్న చిన్న విషయాలపై కూడా అనవసరంగా తగాదాలు చోటుచేసుకుంటాయని తేలింది. దంపతుల మధ్య నిద్రలేమి కారణంగానే ఇలాంటి తగాదాలు చోటుచేసుకుంటాయని, అంతేకాకుండా నిద్రలేమి వల్ల ఆరోగ్యం కూడా పాడౌతుందని, చిరాకుతో  నిద్రలేమి అనుబంధాలపై ప్రభావం చూపి బాంధవ్యాలు దెబ్బతీసే పరిణామాలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments