Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెను మితిమీరి సేవిస్తే ఏమవుతుందో తెలుసా?

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (17:22 IST)
తేనె. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐతే మోతాదుకి మించి తేనెను సేవిస్తే మాత్రం అది అనారోగ్యానికి కారణమవుతుంది. మితిమీరి తేనెను సేవిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం తేనె. ఐతే దీనిని ఎక్కువగా సేవిస్తే ఆరోగ్యానికి సమస్యలు తెస్తుంది. తేనెలో చక్కెర- కార్బోహైడ్రేట్లు పెద్దమొత్తంలో ఉన్నాయి. కాబట్టి తేనెను ఎక్కువగా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
 
రక్తపోటును నియంత్రించడంలో తేనె ఒక గొప్ప పదార్ధం. కానీ అధికంగా తీసుకుంటే అది తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్ ప్రమాదానికి గురి చేస్తుంది. శరీరం తేనెలోని చక్కెరలను జీర్ణం చేయలేకపోవడం వల్ల తేనె ఉబ్బరం లేదా విరేచనాలకు దారితీస్తుంది.
 
తేనెలో ఉండే అధిక కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. దాదాపు 82% తేనె చక్కెరతో తయారు చేయబడింది, కనుక ఇది దంతాలను దెబ్బతీసే అవకాశం వుంటుంది. తేనెను రోజుకు 50 మి.లీ లేదా 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ సేవించకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Meera Jasmine: నటుడు షైన్ టామ్ చాకో కుటుంబానికి నటి మీరా జాస్మిన్ సంతాపం

Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

తర్వాతి కథనం
Show comments