Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే?

Webdunia
గురువారం, 18 మే 2023 (21:35 IST)
గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము. కలుషితాలను తొలగించడానికి బియ్యాన్ని కాసేపు నీటిలో నానబెట్టాలని చెపుతారు, బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ఉడికిస్తే త్వరగా ఉడికిపోతుంది.
 
నీటిలో నానబెట్టిన తర్వాత ఓట్స్, క్వినోవా ఉపయోగించడం ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి పోషక విలువలు పెరుగుతాయి. పచ్చి పప్పుతో చేసిన చాట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, అందుకే చాట్ ప్రసిద్ధమైన ఆహారంగా మారింది. బాదంపప్పుతో పాటు వేరుశెనగ, వాల్‌నట్‌లను నీటిలో నానబెట్టుకుని తీసుకోవచ్చు. ఎండిన అత్తి పండ్లను, ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. 
 
అవిసె గింజలు, చియా గింజలు వంటి తృణధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments