Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీలు ముల్లంగి పొడిని అన్నంలో కలుపుకుని తింటే? (video)

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (23:16 IST)
ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని తేనెతో కలిపి రోజూ ఒక చెంచా చొప్పున తీసుకుంటే వాపు, నొప్పి ఏ అవయవంలో వున్నప్పటికీ క్రమేణా తగ్గిపోతాయి. ముల్లంగి రసాన్ని రోజూ తాగుతూ వుంటే కాలేయానికి సంబంధించిన చాలా వ్యాధులను అడ్డుకోవచ్చు.
 
ముల్లంగి గింజలను బాగా ఎండబెట్టి మెత్తగా దంచి ఆ పొడిని రోజూ అన్నంలో కలుపుకుని తింటూ వుంటే స్త్రీలలో రుతుస్రావ సమస్యలు తొలగిపోతాయి. పచ్చి ముల్లంగి ఆకుల రసాన్ని రోజూ సేవిస్తే సాఫీగా విరేచనాలు అవుతాయి. జీర్ణశక్తి బాగా అభివృద్ధి చెందుతుంది. 
 
విపరీతమైన దగ్గు, జలుబు ఆయాసంతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తాగితే సత్వరమే నివారణ అవుతుంది.

 

సంబంధిత వార్తలు

వామ్మో... అగ్నిగుండంలా నాగ్‌పూర్: 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో దోషిగా తేలిన డోనాల్డ్ ట్రంప్!!

కేరళలో మానవత్వం పరిమళించిన వేళ - నిండు గర్భణికి పునర్జన్మ ఇచ్చిన వైనం...

మల ద్వారంలో కేజీ బంగారాన్ని దాచిన ఎయిర్ హోస్టెస్: కన్నూరు ఎయిర్ పోర్ట్‌లో పట్టివేత

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. సీబీఐకి అప్పగించాలి.. బీజేపీ

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత కాపురం కూలిపోయింది: బూర సంచలన వ్యాఖ్యలు

మూడు కత్తులతో సేనాపతి వాస్తున్నాడు - చెన్నైలొో ఆడియోకు రజనీకాంత్, శింబు

స్పై థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌టంతో న‌టిగా నా క‌ల నేర‌వేరింది : నటి శర్వారి

అశోక్ గల్లా నటిస్తున్న దేవకీ నందన వాసుదేవ నుంచి జై బోలో కృష్ణ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments