Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్, ఈ వ్యాధి వుంటే ఈ పదార్థాలతో బీకేర్‌ఫుల్

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (20:43 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో చక్కెర శాతాన్ని సమతూకంలో ఉంచుకోవాలి. ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మధుమేహంతో బాధపడేవారు ప్రోటీన్లు గల ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అధిక ప్రోటీన్లు, అధిక కెలోరీలు కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
 
వేపుళ్లు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రైలను ముట్టుకోకపోవడం మంచిది. కోడిగుడ్డులో పసుపు సొన, చికెన్ వంటివి ఎక్కువగా తీసుకోకపోవడం ఉత్తమం. అయితే ఫైబర్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవచ్చు. పీచు పదార్థాలు నిండిన ఆహారాన్ని తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఆరెంజ్, ఎండు ద్రాక్షలు, బార్లీ, పాప్ కార్న్, పప్పు ధాన్యాలు, బఠాణీలు వంటివి తీసుకోవచ్చు. 
 
ఇక కార్బొహైడ్రేట్లు నిండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ క్రమం అవుతుంది. కార్బొహైడ్రేడ్లు పప్పు దినుసులు, పండ్లు, కాయగూరల్లో పుష్కలంగా ఉంటాయి. బాదం, ఆలివ్ ఆయిల్, ఆక్రూట్ పండ్లు, చేపల్లో కొన్ని రకాలను తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments