Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్, ఈ వ్యాధి వుంటే ఈ పదార్థాలతో బీకేర్‌ఫుల్

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (20:43 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో చక్కెర శాతాన్ని సమతూకంలో ఉంచుకోవాలి. ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మధుమేహంతో బాధపడేవారు ప్రోటీన్లు గల ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అధిక ప్రోటీన్లు, అధిక కెలోరీలు కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
 
వేపుళ్లు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రైలను ముట్టుకోకపోవడం మంచిది. కోడిగుడ్డులో పసుపు సొన, చికెన్ వంటివి ఎక్కువగా తీసుకోకపోవడం ఉత్తమం. అయితే ఫైబర్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవచ్చు. పీచు పదార్థాలు నిండిన ఆహారాన్ని తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఆరెంజ్, ఎండు ద్రాక్షలు, బార్లీ, పాప్ కార్న్, పప్పు ధాన్యాలు, బఠాణీలు వంటివి తీసుకోవచ్చు. 
 
ఇక కార్బొహైడ్రేట్లు నిండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ క్రమం అవుతుంది. కార్బొహైడ్రేడ్లు పప్పు దినుసులు, పండ్లు, కాయగూరల్లో పుష్కలంగా ఉంటాయి. బాదం, ఆలివ్ ఆయిల్, ఆక్రూట్ పండ్లు, చేపల్లో కొన్ని రకాలను తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KCR: కేసీఆర్ సోదరి చెట్టి సకలమ్మ కన్నుమూత

India’s Tourism Sector: 2047 నాటికి పర్యాటకం.. దేశ అభివృద్ధిలో కీలకం

Amaravati: అమరావతి నిర్మాణం మూడు సంవత్సరాలలోపు పూర్తి: నారాయణ

Khammam: కోటీశ్వరుడు.. ట్రేడింగ్ పేరిట ట్రాప్ చేసి మిర్చితోటలో చంపేశారు.. ఎక్కడ?

గోదావరి పుష్కరాలు: రాజమండ్రి రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.271 కోట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహా కుంభమేళా: సన్యాసం తీసుకున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (video)

ఫేక్ కలెక్షన్స్‌ ను ఇండస్ట్రీ మొత్తం సరిద్దుకోవాలి - బ్లాక్ మనీ లేదు: దిల్ రాజు ప్రకటన

దేవుడు ఉన్న చోట దెయ్యం ఉంటుంది అంటూన్న సుధీర్ బాబు

అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ మరోసారి రాబోతుంది !

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

తర్వాతి కథనం
Show comments