Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహం వున్నవారు.. చేపలు, చికెన్‌తో సరిపెట్టుకుంటే?

మధుమేహుల్లో నీరసాన్ని పోగొట్టే శక్తి జీడిపప్పు, బాదంలకు వుంది. కాబట్టి వాటిని రోజుకు నాలుగేసి తీసుకోవాలి. వీటితా పాటు పిస్తా, వాల్‌నట్స్ తీసుకోవచ్చు. ఉడకబెట్టిన కాయగూరలు, నూనెల్లో ఆలివ్ నూనె, సోయాబీన్

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (14:34 IST)
మధుమేహం వున్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఓసారి చూద్దాం. 
 
మధుమేహుల్లో నీరసాన్ని పోగొట్టే శక్తి జీడిపప్పు, బాదంలకు వుంది. కాబట్టి వాటిని రోజుకు నాలుగేసి తీసుకోవాలి. వీటితా పాటు పిస్తా, వాల్‌నట్స్ తీసుకోవచ్చు. ఉడకబెట్టిన కాయగూరలు, నూనెల్లో ఆలివ్ నూనె, సోయాబీన్‌లను అధికంగా తీసుకుని.. ఇతర నూనెలను మితంగా వాడొచ్చు. ఇక మాంసాహారంలో చేపలు, చికెన్ తీసుకోవచ్చు. 
 
కానీ బీఫ్, మేక, పందిమాంసాలకు దూరంగా వుండాలి. ఇక మధుమేహులు జంక్ ఫుడ్, ఉప్పూ కారం, ఇతర మసాలాలు బాగా దట్టించిన ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. అన్నం మితంగా తీసుకోవాలి. పిండి పదార్థాలు ఎక్కువగా వుండే దుంపకూరలు, బ్రెడ్ తీసుకోకూడదు. వెన్న, నెయ్యి పూర్తిగా మానేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments