Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (20:48 IST)
ఫ్రైడ్ ఫుడ్. ఆహారాన్ని బాగా వేయించడం వల్ల మనం తీసుకునే కేలరీల సంఖ్య పెరుగుతుంది. కొన్ని రకాల నూనెలతో వేయించడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అవి ఎలాంటి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయో తెలుసుకుందాము. ఆహారాన్ని నూనెలో బాగా వేయించినప్పుడు అది నీటిని కోల్పోయి కొవ్వును గ్రహించడంతో అది వాటి క్యాలరీ కంటెంట్‌ను మరింత పెంచుతుంది.
 
వేయించిన ఆహారాలలో సాధారణంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఆరోగ్యానికి మంచిది కాదు. వేయించిన ఆహారాన్ని తినడం వల్ల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. వేయించిన ఆహారాన్ని తినడం వల్ల అధిక రక్తపోటు, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఊబకాయం వంటివి గుండె జబ్బులకు దారి తీయవచ్చు.
 
వేయించిన ఆహారాన్ని తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. వేయించిన ఆహారాలలో హానికరమైన యాక్రిలామైడ్ ఉండవచ్చు కనుక వాటికి దూరంగా వుండటం మంచిది.
 
గమనిక: అవగాహన కోసం ఈ సమాచారం ఇవ్వబడింది. మరింత సమాచారానికి వైద్య నిపుణులను సంప్రదించాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments