Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరాలను రోజూ తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట...

ఖర్జూరాలను రోజు రెండేసి తీసుకుంటే బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మెగ్నిషియం, కాపర్ వంటి మూలకాలతోపాటు ఖర్జూర పండ్లలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. తద్వారా పొట్టనిండినట్లు అనిపిస్తుంది.

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (15:18 IST)
ఖర్జూరాలను రోజు రెండేసి తీసుకుంటే బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మెగ్నిషియం, కాపర్ వంటి మూలకాలతోపాటు ఖర్జూర పండ్లలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. తద్వారా పొట్టనిండినట్లు అనిపిస్తుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోలేరు. తద్వారా బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
ఖర్జూరాలను రోజూ తీసుకుంటే జీర్ణక్రియ, జీవక్రియ మెరుగవుతుంది. ఖ‌ర్జూరాలు శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. కొవ్వులు, ట్రాన్స్‌ఫ్యాట్‌లు వీటిలో ఉండవు. ఇవి గుండెను ఆరోగ్యకరంగా వుంచుతాయి. ఖర్జూరాలను నిత్యం తీసుకుంటే ఎముకలు బలపడతాయి. 
 
వీటిలో వుండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు. గొంతునొప్పి, మంట, జలుబుకు ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూరపండు తరచుగా తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

తర్వాతి కథనం
Show comments