Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెటీనా దెబ్బతింటే కంటి చూపు..?

Webdunia
మంగళవారం, 21 మే 2019 (15:44 IST)
రెటీనా దెబ్బతింటే కంటి చూపు మందగిస్తుందని మనకు తెలుసు, అలాగే రెటీనా దెబ్బతిన్న వారిలో కొంత మందికి మతిమరుపు కూడా ఉంటోందని గుర్తించారు పరిశోధకులు. ఇటీవల ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. దెబ్బ తిన్న రెటీనా ఆధారంగా వ్యక్తికి మతిమరుపు (డిమెన్షియా) సమస్య ఉన్నట్లు తేల్చవచ్చంటున్నారు. 
 
రెటీనాలోని రక్తనాళాలు దెబ్బ తినడం అనేది వారిలో మతిమరుపు వ్యాధికి సంకేతంగా కూడా భావించాలని వారంటున్నారు. పరిశోధకులు కొంత మంది ఇటీవల 69 నుంచి 97 మధ్య వయస్సు ఉన్న వారిని పరిశీలించారు. వీరిలో 50 శాతం కంటే ఎక్కువ మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సాధారణంగా రక్తపోటు వలన కంటిలోని రెటీనా దెబ్బతింటుంటుంది. 
 
అయితే ఈ సమస్య అంతటితో పరిమితం కాదు. ఇలా కంట్లోని రక్తనాళాలు దెబ్బ తిన్న వారి కేంద్రనాడీ వ్యవస్థలోనూ అంటే మెదడులోనూ కొన్ని సమస్యలు ఉంటాయనే మరో నిజం కూడా ఈ సందర్భంగా బయటపడింది. దీని వల్ల కలిగే దుష్ప్రభావం ఏమిటంటే, వీరికి మతిమరుపు వ్యాధి కూడా ఉంటుంది. అందుకే కంటి సమస్యలు తలెత్తిన వారు న్యూరాలజిస్ట్‌ని కూడా సంప్రదించి పరీక్ష చేయించుకోవాలంటున్నారు నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

తర్వాతి కథనం
Show comments