Webdunia - Bharat's app for daily news and videos

Install App

కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడిని వేసుకుని తాగితే?

Webdunia
బుధవారం, 22 మే 2019 (14:58 IST)
ప్రస్తుత కాలంలో డయాబెటిస్‌తో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. దీనిని నియంత్రించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. డాక్టర్ల చుట్టూ తిరిగుతారు, మందులు వాడుతారు. ఇన్సులిన్ వైఫల్యం వలన ఈ వ్యాధి వస్తుంది. పాంక్రియాటిక్ గ్రంథిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్‌ను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ వైఫల్యం వల్ల షుగర్ పెరిగి డయాబెటిస్ వస్తుంది. దీనికి ఆవాలు మంచి మందుగా పని చేస్తాయి. 
 
షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఆవాలు ఏ రకంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కప్పు ఆవాలు పొడి చేసి దానిలో కొద్దిగా చక్కెర గానీ లేదా తేనె గానీ కలుపుకుని తింటే వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ పొడిలో కొద్దిగా నెయ్యి కలిపి ఇడ్లీ, దోస వంటి వాటిల్లోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 
 
బాగా ఎండబెట్టిన ఆవాలను నూనెలో వేయించి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, చిటికెడు పసుపు వేసి వేయించుకుని తింటే మధుమేహ వ్యాధిని నియంత్రించవచ్చు. ఆవాలలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడతాయి. శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. 
 
రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, ఉప్పు, కొత్తిమిర వేసి తింటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తరచుగా ఆవాలతో చేసిన ఆహార పదార్థాలు తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments