Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగును ఆహారంలో చేర్చుకోండి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి..!

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (17:04 IST)
పెరుగులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేంటని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులో అధిక మొత్తంలో లభించే కాల్షియం మన ఎముకల్ని దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది. రోజూ పెరుగు తినేవారిలో ఆస్టియో పోరోసిస్‌ వచ్చే అవకాశాలు కూడా తక్కువని తాజా పరిశోధనలో తేలింది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్‌ శరీరంలో తెల్ల రక్తకణాలను పెంచుతాయి. దీంతో సహజంగానే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
పెరుగులో విటమిన్‌ బి12, రైబోఫ్లేవిన్‌, ఫాస్పరస్‌ వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ కూడా శరీర జీవక్రియలు సక్రమంగా జరిగేలా చూస్తాయి. విటమిన్‌ బి12 శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచి, నరాల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. 
 
ఫాస్పరస్‌ పళ్లను, ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇక ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు కొవ్వు పదార్ధాలను శక్తి రూపంలోకి మార్చడానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రీమెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌తో బాధపడేవారికి ఈ సమస్యను తగ్గించడంలో పెరుగులో ఉండే మెగ్నీషియం చక్కగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments