Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఉదయం కొత్తిమీర నీటిని తాగితే..

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (19:00 IST)
రోజూ ఉదయం కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగితే తొలగిపోయే ఐదు రకాల అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం. 
 
గుప్పెడు కొత్తిమీర ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి ఏడు నుంచి 10 నిమిషాల పాటు మరిగించి వడగట్టాలి. 
 
యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావాలంటే.. ఈ కొత్తిమీర నీటిని సేవించవచ్చు. 
 
ఈ నీటిని ఉదయం పరగడుపున సేవించడం ద్వారా శరీర వేడిమి తగ్గుతుంది. 
 
ఉదర రుగ్మతలకు కొత్తిమీర నీరు చెక్ పెడుతుంది. 
 
బీపీ సమస్యలను నివారించేందుకు కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది.
 
నెలసరి సమయంలో నొప్పులు, రక్తస్రావాన్ని నియంత్రించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముంబై నటినే కాదు.. ఆమె సోదరుడిని కూడా వేధించిన పీఎస్ఆర్ ఆంజనేయులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments