Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఉదయం కొత్తిమీర నీటిని తాగితే..

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (19:00 IST)
రోజూ ఉదయం కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగితే తొలగిపోయే ఐదు రకాల అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం. 
 
గుప్పెడు కొత్తిమీర ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి ఏడు నుంచి 10 నిమిషాల పాటు మరిగించి వడగట్టాలి. 
 
యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావాలంటే.. ఈ కొత్తిమీర నీటిని సేవించవచ్చు. 
 
ఈ నీటిని ఉదయం పరగడుపున సేవించడం ద్వారా శరీర వేడిమి తగ్గుతుంది. 
 
ఉదర రుగ్మతలకు కొత్తిమీర నీరు చెక్ పెడుతుంది. 
 
బీపీ సమస్యలను నివారించేందుకు కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది.
 
నెలసరి సమయంలో నొప్పులు, రక్తస్రావాన్ని నియంత్రించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Shyamala : పీపీపీ.. పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్.. శ్యామల ఫైర్

జాతీయ ఐఐసి ర్యాంకింగ్స్‌లో ప్రతిష్టాత్మకమైన 3.5-స్టార్ రేటింగ్‌ను సాధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయం

ఇండోర్‌లో విజృంభించిన కరోనా.. కడుపు నొప్పితో వచ్చి ప్రాణాలు కోల్పోయిన మహిళ

ఆరోగ్యం జాగ్రత్త అన్నా.. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. వీడియో వైరల్ (video)

వచ్చేస్తున్నా భగవంతుడా అంటూ భవనం పైనుంచి దూకేశాడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

Singer Sunitha: ప్రవస్తి చెప్పినవన్నీ అబద్ధాలే.. ఈ తరం తప్పుల్ని సరిదిద్దుకోవాలి: సునీత (video)

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

తర్వాతి కథనం
Show comments