Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఉదయం కొత్తిమీర నీటిని తాగితే..

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (19:00 IST)
రోజూ ఉదయం కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగితే తొలగిపోయే ఐదు రకాల అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం. 
 
గుప్పెడు కొత్తిమీర ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి ఏడు నుంచి 10 నిమిషాల పాటు మరిగించి వడగట్టాలి. 
 
యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావాలంటే.. ఈ కొత్తిమీర నీటిని సేవించవచ్చు. 
 
ఈ నీటిని ఉదయం పరగడుపున సేవించడం ద్వారా శరీర వేడిమి తగ్గుతుంది. 
 
ఉదర రుగ్మతలకు కొత్తిమీర నీరు చెక్ పెడుతుంది. 
 
బీపీ సమస్యలను నివారించేందుకు కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది.
 
నెలసరి సమయంలో నొప్పులు, రక్తస్రావాన్ని నియంత్రించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తర్వాతి కథనం
Show comments