Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఉదయం కొత్తిమీర నీటిని తాగితే..

Webdunia
బుధవారం, 22 నవంబరు 2023 (19:00 IST)
రోజూ ఉదయం కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగితే తొలగిపోయే ఐదు రకాల అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం. 
 
గుప్పెడు కొత్తిమీర ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి ఏడు నుంచి 10 నిమిషాల పాటు మరిగించి వడగట్టాలి. 
 
యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావాలంటే.. ఈ కొత్తిమీర నీటిని సేవించవచ్చు. 
 
ఈ నీటిని ఉదయం పరగడుపున సేవించడం ద్వారా శరీర వేడిమి తగ్గుతుంది. 
 
ఉదర రుగ్మతలకు కొత్తిమీర నీరు చెక్ పెడుతుంది. 
 
బీపీ సమస్యలను నివారించేందుకు కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది.
 
నెలసరి సమయంలో నొప్పులు, రక్తస్రావాన్ని నియంత్రించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments