Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దస్తమానం ఏసీ గదుల్లో వుంటే?

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (22:08 IST)
పొద్దస్తమానం ఏసీల్లో వుండటం ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. ఏసీలో ఉండడం వలన ప్రయోజనాల కంటే కూడా నష్టాలే ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. ఏసీ గదిలో చల్లదనం బయటికి వెళ్లకుండా ఉండేందుకు తలుపులు వేసేస్తారు. దీంతో ఆ గదిలో మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్ వాయువు పెరిగి, ఆక్సిజన్ తక్కువవుతుంది. 

దీనివలన వారికు తలనొప్పు సమస్య ఏర్పడుతుంది. అదేవిధంగా రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్ సరఫరా లేనందువల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం ఒకింత తగ్గుతుంది. దీంతో ఏసీలో చాలా సేపు ఉన్నవారికి బాగా ్లసిపోయినట్లుగా అనిపిస్తుంది.
 
ఎసీలో ఎక్కువ సమయం ఉండేవారికి దాహం అనిపించదు. దీంతో రోజుకి తాగాల్సిన నీళ్ల కంటే తక్కువ మోతాదులో తాగడం వలన కిడ్నీలో రాళ్ల సమస్యలు త్వరితంగా ఏర్పడతాయి. ముఖ్యంగా ఏసీ ఉన్న వారికి శ్వాసకోస సంబంధిత సమస్యలు అధికంగా వస్తాయి. ఇదేవిధంగా ఆస్తమా, లో బీపీ, చర్మం పొడిబారిపోవడం వంటి పలు విధాలైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. 
 
ఏసీలో ఎక్కువ సమయంలో ఉండేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ చల్లగాలి తగిలే విధంగా బయటకు వస్తూ ఉండాలి. మధ్యాహ్నం పూట బాగా వేడిగా ఉన్న సమయంలో ఏసీ గదిలో నుంచి అకస్మాత్తుగా బయటకు రాకూడదు. కాస్త చల్లబడిన తర్వాత సాయంత్రం మాత్రంమే బయటకు రావాలి. తప్పనిసరిగా ఏసీలోనే ఉండాల్సి వచ్చినప్పుడు శరీరానికి మాయిశ్చరైజింగ్ క్రీములు ఉపయోగించాలి. లేదంటే చర్మం పొడిబారిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

తర్వాతి కథనం
Show comments