Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలా... ఆహారంలో చేపలను చేర్చండి

మీ పిల్లలు స్కూల్‌కు వెళ్తున్నారా? వారిలో జ్ఞాపకశక్తి ఎంత మాత్రం ఉందని తెలుసుకున్నారా.. ఒకవేళ జ్ఞాపకశక్తి అంతంతమాత్రమే అయితే ఆహారంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. మనం తీస

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (16:46 IST)
మీ పిల్లలు స్కూల్‌కు వెళ్తున్నారా? వారిలో జ్ఞాపకశక్తి ఎంత మాత్రం ఉందని తెలుసుకున్నారా.. ఒకవేళ జ్ఞాపకశక్తి అంతంతమాత్రమే అయితే ఆహారంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యానికే కాదు.. మెదడుకు ఎంతో మేలు చేస్తాయని వారంటున్నారు.
 
పాలు, పాల ఉత్పత్తులను అధికంగా ఇవ్వండి. మీ పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రోటీన్లు, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ డి శాతం అధికంగా ఉండేలా చూసుకోండి. స్ట్రాబెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన ఫ్రూట్స్, నేరేడు పండ్లను ఇవ్వడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటి-ఆక్సిడెంట్స్‌, విటమిన్- సి, ఒమెగా 3 ఫాట్స్ వుండే పండ్లను కూడా పిల్లలకు ఇవ్వడం ద్వారా మెమరీ పెరుగుతుంది.
 
ఓట్స్, ఎరుపు బియ్యంలో విటమిన్ బి, గ్లూకోజ్ అధికంగా ఉండటంతో రోజూ పిల్లలకు ఆహారంగా ఇవ్వొచ్చు. తద్వారా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక చేపల్లో ఒమెగా 3 ఫాట్స్ అధికంగా ఉండటం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుచేత వారానికి రెండుసార్లైనా పిల్లలకు ఇచ్చే ఆహారంలో చేపల్ని చేర్చుకోవాలి.  
 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments