Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రౌన్ రైస్ ఫుడ్ బెస్ట్.. రోటీలను కాయగూరలు, ఆకుకూరలతో టేస్ట్ చేస్తే?

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (13:16 IST)
సాధారణ రైస్ కంటే బ్రౌన్ రైస్‌తో చేసిన అన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రౌన్ రైస్, రోటీలతో పాటు కాయగూరలు, ఆకుకూరలతో చేసిన సబ్జీలు, కూరలు టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం తీసుకోవడం.. భోజనంలో రోటీలను భాగం చేసుకోవడం ద్వారా సమతులాహారం లభిస్తుంది.
 
గోధుమ పిండితో నూనె లేని రోటీలు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా సహకరిస్తుంది. రైస్ కంటే రోటీల్లో ఆరు రెట్లు అధికంగా ఫైబర్ ఉంటుంది. తద్వారా ఆకలి మందగిస్తుంది. అదే బియ్యంలో ఉండే కార్బొహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహులకు ఇదే ఇబ్బందికరమైన అంశం. అదే గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బొహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి.
 
షుగర్ వ్యాధి ఉన్నవారికి గుండెజబ్బులున్న వారికి రోటీల మంచిది. అలాగే బరువు పెరగకుండా ఉండాలన్నా రోటీలు తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

తర్వాతి కథనం
Show comments