Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక రక్తపోటు వున్నవారు తాంబూలం వేసుకుంటే?

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (23:09 IST)
తమలపాకులతో తాంబూలం సేవించడం చాలామంది చేస్తుంటారు. కానీ తాంబూలం లేదా కిళ్లీని కొన్ని వ్యాధులున్నవారు వేసుకోరాదు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము.
 
అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు.
 
తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు, ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
 
తమలపాకు, సున్నం, వక్క కాంబినేషన్‌తో చేసే తాంబూలం వల్ల ఉపయోగాలున్నాయి.
 
తాంబూలం వేసుకుంటే ఎముకలు గుల్లబారటం సమస్య రాకుండా ఉంటుంది.
 
ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు స్లిమ్ అవుతారు.
 
తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.
 
తమలపాకు రిచ్ వాటర్ కంటెంట్. తమలపాకులలో తక్కువ కొవ్వులు మరియు క్యాలరీల సంఖ్యతో అధిక తేమను కలిగి ఉంటుంది.
 
తమలపాకు విటమిన్ సి యొక్క గొప్ప మూలం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

తర్వాతి కథనం
Show comments