Webdunia - Bharat's app for daily news and videos

Install App

నానబెట్టిన బాదం పప్పుల్ని తింటే.. వృద్ధాప్యఛాయలు తగ్గిపోతాయట..

బాదం పప్పుల్ని అలాగే తీసుకునే కంటే రాత్రి పూట నానబెట్టి ఉదయం పూట తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చివాటితో పోలిస్తే నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల వృద

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (13:42 IST)
బాదం పప్పుల్ని అలాగే తీసుకునే కంటే రాత్రి పూట నానబెట్టి ఉదయం పూట తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చివాటితో పోలిస్తే నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల వృద్ధాప్యఛాయలు తగ్గుతాయని వారు సూచిస్తున్నారు.

బాదంలో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉండటం ద్వారా.. వాటిని నానబెట్టి తీసుకుంటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. మోనోశాచురేటెడ్‌ కొవ్వే ఇందుకు కారణం. బరువు తగ్గాలనుకునేవారికి మంచి పోషకాహారమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇక.. నానబెట్టిన బాదం తినేముందు తప్పకుండా వాటి పొట్టు తీయాలి. ఉదయం పూట ఇవి తింటే గనుక బాదంలోని ఎంజైములు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణవ్యవస్థ పని తీరును వృద్ధిచేసి ఉదర సంబంధిత సమస్యలు బాధించవు. రక్తపోటు అధికంగా ఉన్నవారు కూడా నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకోవచ్చు.

ఇందులోని పోషకాలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుకు ఫోలిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా అందుతుంది. బిడ్డ ఎదుగుదలలో లోపాలు తలెత్తవు. తల్లీబిడ్డలకు ఇది మేలు చేస్తుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments