Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు, పాలు, నట్స్‌ కంటే ఆ పండు ఎంతో ఉత్తమం

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల పండ్లూ ఆరగిస్తుంటారు. ముఖ్యంగా భోజనం చేశాక అరటి పండును ఆరగించడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే, అరటి పండు చేపలు, పాలు, నట్స్ (ఎండు ఫలాలు) కంటే ఎంతో బలవర్

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (16:41 IST)
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల పండ్లూ ఆరగిస్తుంటారు. ముఖ్యంగా భోజనం చేశాక అరటి పండును ఆరగించడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే, అరటి పండు చేపలు, పాలు, నట్స్ (ఎండు ఫలాలు) కంటే ఎంతో బలవర్ధక ఆహారమని పరిశోధకులు చెపుతున్నారు. 
 
ప్రతి రోజూ అరటి పళ్లు తీసుకోవడం ద్వారా గుండె లయ తప్పకుండా కొట్టుకుంటుందట. అరటిలో ఫైబర్‌తో పాటు పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే, ఇందులోవుండే పొటాషియం గుండె కొట్టుకోవడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. గుండెను భద్రంగా ఉంచడంలోనే కాదు రక్తపోటును కూడా పొటాషియం అదుపులో ఉంచుతుంది. ఒక్కో అరటి పండులో 467 ఎంజి పొటాషియం లెవల్స్‌ ఉంటాయి.
 
ఇకపోతే... శరీరానికి హాని చేసే సోడియం ఒక ఎంజి మాత్రమే ఉంటుంది. పొటాషియం లెవల్స్‌ ఎక్కువగా ఉండే చేపలు, పాలు, నట్స్‌ తీసుకోవడం కంటే.. రోజూ ఒకటో, రెండో అరటిపళ్లు తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలాగే, తరుచూ అరటిపళ్లు తినేవారి గుండె పనితీరు మిగతావారితో పోలిస్తే బాగుందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చేపట్టిన స్టడీలోనూ వెల్లడైంది.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments