Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి నీటితో మసాజ్ చేసుకోండి.. నలుపుకు చెక్ పెట్టండి..!

Webdunia
బుధవారం, 25 మే 2016 (15:30 IST)
చిన్నపిల్లల మేనిఛాయ తక్కువగా ఉందని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. దీనినుంచి విముక్తి పొందాలంటే పసితనం నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి... అవేంటో ఇప్పుడు చూద్దాం..
 
స్నానం దగ్గర మనం తీసుకునే జాగ్రత్తలు పిల్లల మేనిఛాయ మెరిసిపోయేందుకు ఉపయోగపడుతుంది. స్నానానికి ముందు నలుగు పెట్టి స్నానం చేయించడం వల్ల చర్మకాంతి రెట్టింపవుతుంది. 
 
తేనె తీసుకోవడం కూడా మేనిఛాయకు నిగారింపు లభిస్తుంది. తేనెలో ఉండే విటమిన్‌ బి కాంప్లెక్స్ చర్మం రంగును మెరిపించడంలో ముఖ్య పాత్ర  వహిస్తుంది.
 
కొబ్బరి నీటితో ముఖం, శరీరాన్ని మర్దనం చేయడం వల్ల మంచి రంగు వస్తుంది. పిల్లలు ఎండలో వెళ్లినపుడు సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పనిసరిగా రాసుకునేలా జాగ్రత్త పడాలి.
 
నిమ్మరసంలో ఉండే విటమిన్‌-సి రంగు మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది. పిల్లలకు నిమ్మరసం కలిపిన నీటిని అప్పుడప్పుడూ తాగించడం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. 
 
ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్‌ స్పూన్‌ పాలపొడి, రెండు టేబుల్‌ స్పూన్ల తేనె, సగం నిమ్మకాయ రసం కలిపి మిశ్రమంగా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముఖంపై పేరుకుపోయిన దుమ్ము తొలిగిపోతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

తర్వాతి కథనం
Show comments