ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

సిహెచ్
మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (22:18 IST)
కొన్ని సందర్భాల్లో, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల అతిసారం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే కడుపులో పిహెచ్ బ్యాలెన్స్ ప్రభావితమవుతుంది. అందువల్ల ఈ క్రింద చెప్పుకోబోయే పండ్లను తిన్న వెంటనే మంచినీళ్లు తాగకుండా వుండాలి.
 
పుచ్చకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణక్రియను గణనీయంగా ప్రభావితం చేస్తుంది కనుక వీటిని తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు.
నారింజ, ద్రాక్షపండ్లు సహజంగా జ్యుసిగా ఉంటాయి, కనుక వీటిని తిన్నాక మళ్లీ నీరు తాగితే అధిక నీటితో కలిసి అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
స్ట్రాబెర్రీలు, పైనాపిల్, అధిక నీటి శాతం ఉన్న ఇతర పండ్లు తిన్నాక నీటిని చాలా త్వరగా తీసుకుంటే ఇవి జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తాయి.
పండ్లు తిన్న తర్వాత కనీసం 30-40 నిమిషాలు వేచి ఉండి నీరు తాగాలి.
చాలా ఎక్కువ నీటి శాతం ఉన్న పండ్లను తిన్నప్పుడు గంట వరకు వేచి వుండి మంచినీరు తాగవచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి : ఇరాన్ చర్యేనా?

ఆరు నెలల్లో టీవీకే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది : డీఎంకే ఎమ్మెల్యే జోస్యం

Nara Devansh: జెన్ జెడ్ కంటెంట్‌ క్రియేటర్‌గా నారా దేవాన్ష్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు (video)

బండి సంజయ్‌ కుమారుడికి పదేళ్లు జైలుశిక్ష పడేలా అదనపు సెక్షన్లు

గోవులను ఎక్కడకు తరలిస్తున్నారు... బర్త్ సర్టిఫికేట్ ఉందా? బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega158: మెగా158 కోసం జిమ్ వర్కౌట్‌ను పంచుకున్న చిరంజీవి

Manchu Manoj: డేవిడ్ రెడ్డి టీజర్ తో రా కింగ్ ట్యాగ్ తో వస్తున్న మంచు మనోజ్

క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్... సోషల్ మీడియాలో పుకార్లు

Shraddha Das: మైథలాజికల్ థ్రిల్లర్‌గా శ్రద్ధాదాస్‘త్రికాల సిద్దమైంది

కోలీవుడ్‌లో విషాదం.. నదిలో దూకి నిర్మాత ఆత్మహత్య... ఎఁదుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments