Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో మాగబెట్టిన మామిడి.. తిన్నారో అంతే సంగతులు!

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:10 IST)
మార్కెట్‌లో పండ్లు చూడటానికి తాజాగానే ఉంటాయి. కానీ మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. మనం కొనుగోలు చేసే పండ్లు ఏవి మంచివి, ఏవి నకిలీవో కనిపెట్టడం కష్టం. కార్బైడ్ రసాయనాలతో మాగబెట్టిన పండ్లను యధేచ్చగా విక్రయించేస్తున్నారు. వీటి వలన అనేక రోగాలు వస్తాయి. సహజ సిద్ధంగా మాగబెట్టిన పండ్లు దొరకవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ పద్ధతిలో పండ్లను మాగబెట్టే వ్యాపారులు కరువైపోయారు. తొందరగా విక్రయించాలని లేదా డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. 
 
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటున్నా వారి పద్ధతి మార్చుకోవడం లేదు. హైదరాబాద్‌కే పరిమితం అనుకుంటే ఇతర జిల్లాలలో కూడా ఇదే తరహాలో విక్రయాలు జరుగుతున్నాయి. పండ్లు కావలసిన వారు వేరే విధిలేక వాటిని కొనుగోలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఇలాంటి పండ్లు దిగుమతి అవుతున్నాయి. అధికారులు వ్యాపారులపై నిఘాని పటిష్టం చేయాలని ఇలాంటి కల్తీ పండ్ల విక్రయాన్ని అడ్డుకోవాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments