Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ఉత్పత్తులతో తయారుచేసే పదార్థాలు తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (17:25 IST)
శరీర బరువు పెరుగుతుందనే భయంతో కొందరైతే అన్నంలో నెయ్యి కలిపి తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు. నెయ్యి తింటే బరువు పెరగడం అనేది అసాధ్యం. ఎందుకంటే నెయ్యి పాలతో తయారవుతుంది. కనుక బరువు పెరిగే అవకాశమే లేదు. పాల ఉత్పత్తుల్లో లభించే వెన్న, నెయ్యి, చీజ్, పెరుగు, మీగడ వంటి పదార్థాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
 
పాల ఉత్పత్తిల్లోని కొవ్వులు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పాలతో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే పక్షవాతం ముప్పు 42 శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ఉత్పత్తుల్లో లభించే కొవ్వుల్లో వాపులను తగ్గించే లక్షణం ఉంది. ఇది అధిక రక్తపోటును నివారిస్తుందని చెప్తున్నారు. ఈ పదార్థులు తీసుకుంటే స్థూలకాయ వ్యాధి నుండి ఇతర వ్యాధుల వరన ఏర్పడే సమస్యలన్నీ తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

తర్వాతి కథనం
Show comments