Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ఉత్పత్తులతో తయారుచేసే పదార్థాలు తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (17:25 IST)
శరీర బరువు పెరుగుతుందనే భయంతో కొందరైతే అన్నంలో నెయ్యి కలిపి తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు. నెయ్యి తింటే బరువు పెరగడం అనేది అసాధ్యం. ఎందుకంటే నెయ్యి పాలతో తయారవుతుంది. కనుక బరువు పెరిగే అవకాశమే లేదు. పాల ఉత్పత్తుల్లో లభించే వెన్న, నెయ్యి, చీజ్, పెరుగు, మీగడ వంటి పదార్థాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
 
పాల ఉత్పత్తిల్లోని కొవ్వులు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పాలతో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే పక్షవాతం ముప్పు 42 శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ఉత్పత్తుల్లో లభించే కొవ్వుల్లో వాపులను తగ్గించే లక్షణం ఉంది. ఇది అధిక రక్తపోటును నివారిస్తుందని చెప్తున్నారు. ఈ పదార్థులు తీసుకుంటే స్థూలకాయ వ్యాధి నుండి ఇతర వ్యాధుల వరన ఏర్పడే సమస్యలన్నీ తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లాడుతానని తరచూ నాపై అత్యాచారం చేసాడు: కన్నడ నటుడు మనుపై సహ నటి ఫిర్యాదు

మీ పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా? సజ్జలపై సుప్రీం ఫైర్

Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కాదు.. రాజు బిరుదు ఇవ్వాల్సింది : ఇమ్రాన్ ఖాన్

Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్‌గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

తర్వాతి కథనం
Show comments