Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎసిడిటీ వుంటే ఈ 8 ఆహారాలను దూరం పెట్టాలి, ఏంటవి?

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (15:14 IST)
యాసిడ్ రిఫ్లక్స్ (అసిడిటీ) లేకా కడుపులో మంట. ఈ సమస్యతో ఈరోజుల్లో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. ఐతే సమస్యను అధిగమించేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా 8 ఆహార పదార్థాలను దూరంగా పెట్టేయాలి. అవేమిటో తెలుసుకుందాము. జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ , కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినవద్దు. నారింజ, నిమ్మ, ద్రాక్షపండు, అవకాడో, బెర్రీలు, పీచెస్, టమోటాలు వంటి సిట్రస్ పండ్లను తినవద్దు.
 
 
గోధుమలు, బ్రౌన్ రైస్, బ్రెడ్, పాస్తా తినవద్దు. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంపలు తినకూడదు. టమాటా చట్నీ, పచ్చిమిర్చి చట్నీ తినకూడదు. పనీర్, వెన్నలను దూరం పెట్టేయాలి. వేయించిన మాంసం తినకూడదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి తినకూడదు. ఎల్లప్పుడూ మీ వైద్యుని సలహా తీసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments