Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమ్ము క్యాన్సర్ తర్వాత ఊపరితిత్తుల క్యాన్సర్... ట్రాఫిక్ కాలుష్యం వెరీ డేంజర్...

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (21:26 IST)
ప్రపంచవ్యాప్తంగా 2020లో ఊపిరితిత్తుల క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ తర్వాత రెండవ అత్యంత సాధారణ క్యాన్సరుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నమోదైంది. సుమారు 2.21 మిలియన్ల మంది ఈ మహమ్మారి వ్యాధి బారిన పడగా అందులో 1.8 మిలియన్ల మంది ప్రాణాలను తీసింది.

 
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదానికి ధూమపానం కంటే కాలుష్య నగరంలో నివసిస్తున్నవారికి అధిక ప్రమాదమా అనే దానిపై పలు రకాలు వాదనలున్నాయి. ట్రాఫిక్ వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందనడానికి మంచి ఆధారాలు ఉన్నాయి.

 
ట్రాఫిక్ వాహనాలు రద్దీగా వున్నప్పుడు నత్రజని డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సూక్ష్మ రేణువులకు ఊపిరితిత్తులు గురు కావడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వృత్తిపరమైన డ్రైవర్లలో వాయు కాలుష్యానికి వృత్తిపరమైన బహిర్గతం ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందనీ, అది మరణాలను గణనీయంగా పెంచిందని చెపుతున్నారు.

 
అయితే కాలుష్యం- ధూమపానం మధ్య పోలికలు చేయడం కష్టం. కలుషితమైన నగరాల్లో నివశించడం ఒక ప్రమాద కారకం, కానీ పొగాకు ఉత్పత్తుల వినియోగం కంటే ఇది అధ్వాన్నంగా ఉంటుందో లేదో ఎవరికీ ఖచ్చితంగా తెలియదని నిపుణులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments