Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమ్ము క్యాన్సర్ తర్వాత ఊపరితిత్తుల క్యాన్సర్... ట్రాఫిక్ కాలుష్యం వెరీ డేంజర్...

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (21:26 IST)
ప్రపంచవ్యాప్తంగా 2020లో ఊపిరితిత్తుల క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ తర్వాత రెండవ అత్యంత సాధారణ క్యాన్సరుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నమోదైంది. సుమారు 2.21 మిలియన్ల మంది ఈ మహమ్మారి వ్యాధి బారిన పడగా అందులో 1.8 మిలియన్ల మంది ప్రాణాలను తీసింది.

 
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదానికి ధూమపానం కంటే కాలుష్య నగరంలో నివసిస్తున్నవారికి అధిక ప్రమాదమా అనే దానిపై పలు రకాలు వాదనలున్నాయి. ట్రాఫిక్ వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందనడానికి మంచి ఆధారాలు ఉన్నాయి.

 
ట్రాఫిక్ వాహనాలు రద్దీగా వున్నప్పుడు నత్రజని డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సూక్ష్మ రేణువులకు ఊపిరితిత్తులు గురు కావడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వృత్తిపరమైన డ్రైవర్లలో వాయు కాలుష్యానికి వృత్తిపరమైన బహిర్గతం ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందనీ, అది మరణాలను గణనీయంగా పెంచిందని చెపుతున్నారు.

 
అయితే కాలుష్యం- ధూమపానం మధ్య పోలికలు చేయడం కష్టం. కలుషితమైన నగరాల్లో నివశించడం ఒక ప్రమాద కారకం, కానీ పొగాకు ఉత్పత్తుల వినియోగం కంటే ఇది అధ్వాన్నంగా ఉంటుందో లేదో ఎవరికీ ఖచ్చితంగా తెలియదని నిపుణులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

తర్వాతి కథనం
Show comments