Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమ్ము క్యాన్సర్ తర్వాత ఊపరితిత్తుల క్యాన్సర్... ట్రాఫిక్ కాలుష్యం వెరీ డేంజర్...

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (21:26 IST)
ప్రపంచవ్యాప్తంగా 2020లో ఊపిరితిత్తుల క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ తర్వాత రెండవ అత్యంత సాధారణ క్యాన్సరుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నమోదైంది. సుమారు 2.21 మిలియన్ల మంది ఈ మహమ్మారి వ్యాధి బారిన పడగా అందులో 1.8 మిలియన్ల మంది ప్రాణాలను తీసింది.

 
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదానికి ధూమపానం కంటే కాలుష్య నగరంలో నివసిస్తున్నవారికి అధిక ప్రమాదమా అనే దానిపై పలు రకాలు వాదనలున్నాయి. ట్రాఫిక్ వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందనడానికి మంచి ఆధారాలు ఉన్నాయి.

 
ట్రాఫిక్ వాహనాలు రద్దీగా వున్నప్పుడు నత్రజని డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సూక్ష్మ రేణువులకు ఊపిరితిత్తులు గురు కావడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వృత్తిపరమైన డ్రైవర్లలో వాయు కాలుష్యానికి వృత్తిపరమైన బహిర్గతం ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందనీ, అది మరణాలను గణనీయంగా పెంచిందని చెపుతున్నారు.

 
అయితే కాలుష్యం- ధూమపానం మధ్య పోలికలు చేయడం కష్టం. కలుషితమైన నగరాల్లో నివశించడం ఒక ప్రమాద కారకం, కానీ పొగాకు ఉత్పత్తుల వినియోగం కంటే ఇది అధ్వాన్నంగా ఉంటుందో లేదో ఎవరికీ ఖచ్చితంగా తెలియదని నిపుణులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments