డయాబెటిస్ వ్యాధిని సహజసిద్ధంగా నియంత్రించడం ఎలా?

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (14:58 IST)
షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్. ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకునేందుకు సహజసిద్ధమైన పద్ధతులు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. వేప ఆకులు మధుమేహానికి సమర్థవంతమైన చికిత్సగా ఉపయోగపడతాయి, ఎందుకంటే అవి ఫ్లేవనాయిడ్ల సంపదను కలిగి ఉంటాయి.
 
కాకరకాయలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం వుంది, కనుక వాటిని తింటుండాలి. నేరేడు పండులోని హైపోగ్లైసీమిక్ లక్షణాల వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అల్లం వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది, ఇన్సులిన్‌ను సమతుల్యం చేస్తుంది.
 
మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, గ్లూకోజ్-ఆధారిత ఇన్సులిన్ విడుదలను ప్రేరేపించడంలో సహాయపడతాయి. పచ్చి శెనగలు, నల్ల శనగలు, పుట్టగొడుగులు, పనీర్, పెసర పప్పు వంటివి డయాబెటిస్‌కు అడ్డుకట్ట వేయగలవు.
 
గ్లూకోజ్ నియంత్రణలో వ్యాయామం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు కనీసం 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

తర్వాతి కథనం
Show comments