Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కాలుష్యంతో మధుమేహం ముప్పు..?

Webdunia
బుధవారం, 5 డిశెంబరు 2018 (13:32 IST)
నేటి తరుణంలో చాలామంది డయాబెటిస్ వ్యాధి కారణంగా పలురకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు. అందుకోసం ఎలాంటి మందులు వాడినా, వైద్యచికిత్సలు చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. మధుమేహ వ్యాధి ఒక్కసారి వచ్చిదంటే చాలు.. అసలు పోనే పోదు. అందుకు ముఖ్య కారణం వాయు కాలుష్యం కూడా..
 
ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మధుమేహ వ్యాధికి దారితీస్తాయి. గాలిలోని సూక్ష్మ కాలుష్య కణాలు, దుమ్ముధూళి శరీరంలోనికి ప్రవేశించడం ద్వారా రక్తంలో చెడు పదార్థాలు ఎక్కువగా చేరుతాయి. దాంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు వైద్యులు. 
 
అయితే ఈ కాలుష్య కణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించి, మంట, వాపులకు కారణమవుతున్నట్లు తెలిసింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కొత్త మధుమేహ వ్యాధుల్లో కనీసం 14 శాతం మంది అంటే 32 మంది వాయు కాలుష్యం కారణంగా ఈ వ్యాధి బారిన పడినట్లు పేర్కొన్నారు. కాలుష్యాన్ని మధుమేహ వ్యాధి కారణంగా గుర్తిస్తే.. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

ఆ కేసులో రాహుల్ గాంధీ అరెస్టు తప్పదా?

సెట్‌లో ప్రభాస్ ఉంటే ఆ కిక్కే వేరబ్బా : మాళవికా మోహనన్

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై జంట రాసక్రీడ, మావాడు కాదన్న బిజెపి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

తర్వాతి కథనం
Show comments