Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఆమ్లెట్ తినండి!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (18:10 IST)
మెదడు చురుగ్గా పనిచేయాలంటే ముందు కొబ్బరి బోండాం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని పకృతి సిద్ధమైన పదార్థాలు చాలా వరకు మెదడుకు మేలు చేస్తాయి. రక్త ప్రసారాన్ని పెంచుతాయి. ఫలితంగా మెదడు చురుకుగా పని చేస్తుంది. అలాగే మెదడుకు చేప కూడా చాలా మంచిది. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇందులోని సారిడైన్, టూనాలు చాలా మెదడులోని సెల్స్‌ను చురుకుగా ఉండేలా చూస్తాయి. 
 
ఇకపోతే.. ఆమ్లెట్‌ కూడా చాలా మేలు చేస్తుంది. ఇందిలో యసిటైల్ కొలైన్ ఉంటుంది. సాధారణంగా ఇది తక్కువైతే జ్ఞాపకశక్తి కలిగి ఉండే కణాలలో చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఆమ్లెట్ తినడం వలన యసిటైల్ కొలైన్ పెరిగి జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తవు. బీ-12 విటమిన్లు తగ్గడం వలన కూడా చాలా జ్ఞాపక శక్తి సెల్స్ నశిస్తాయి. కాబట్టి బీ-12ను ఆహార రూపంలో తీసుకోవాలి. అది సాధారణంగా మాంసం, కోడి, చేప, పాల ఉత్పత్తుల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments