Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఉపవాసాలు ఉండకూడదు.. మజ్జిగ, సూప్‌లు తాగితే?

Webdunia
బుధవారం, 13 మే 2015 (19:15 IST)
వేసవి వేడికి శరీరంలోని శక్తి ఇట్టే కరిగిపోతుంది. కొత్త శక్తికోసం ద్రవపదార్థాలు, లవణాలు కలిగినవి, సులభంగా జీర్ణం అయ్యేవి తీసుకోవడం అవసరం. అందుకోసం మనం ఎంచుకోవాల్సిన ఆహారంలో బార్లీ జావ, దోస వంటివి ఉండాలి. నిమ్మరసం, మామిడి, జామపండ్లు, పెరుగు, పుదీనా వంటివి వాడాలి. 
 
నీరు బాగా తాగాలి. నీటిలో ఉప్పు, పంచదార కలిపి తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. వేసవిలో పండ్లు, పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పుచ్చకాయలు బాగా తినవచ్చు. వేసవి కాలంలో సూప్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వేసవిలో మజ్జిగ తగినంత తాగడం అవసరం. మజ్జిగవల్ల శరీరానికి అవసరమైన లవణాలు లభించడమే కాకుండా పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
వేసవిలో ఉపవాసాలు ఉండకూడదు. శరీరానికి తగిన రీతిలో ఆహారం అందివ్వకపోతే.. వేసవిలో శరీరంలోని నీరు నష్టపోయి, సులభంగా బలహీనపడతారు. బలహీన శరీరానికి వడదెబ్బ ఇట్టే తగులుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

Show comments