Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం పూట సలాడ్ తీసుకుంటే?

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (17:48 IST)
మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని నియంత్రించుకోవాలంటే భోజనానికి ముందు సలాడ్ తీసుకోండి. సలాడ్ ఎక్కువ మోతాదులో తీసుకున్న కెలోరీలు తక్కువగా ఉండటం ద్వారా ఒబిసిటీకి దారితీయదు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ సలాడ్ తీసుకునే వారికి సి, ఇ, విటమిన్స్, ఫోలిక్  ఆమ్లం, లైకోపిన్, కెరొటినాయిడ్లు పుష్కలంగా అందుతాయి. వీటివల్ల ఆరోగ్య సమస్యల బారిన పడటం చాలామటుకు తగ్గిపోతుందని పరిశోధనలో తేలింది. 
 
అలాగే టోపును ఆహారానికి ముందు తీసుకోవచ్చు. వీటిని కొద్దిగా తిన్నా.. పొట్ట నిండినట్టు అనిపించడం దీని ప్రత్యేకత. దీన్ని భోజనానికి ముందు తీసుకున్నా మంచిదే అంటున్నారు... ఆరోగ్య నిపుణులు. సోయా పనీర్ కావడమే దీని ప్రత్యేకత. తద్వారా శరీరానికి పోషకాలు అందుతాయి. కొవ్వు సమస్య కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments