Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి భోజనానికి ముందు తింటే ఏమవుతుంది...?

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (15:12 IST)
పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐతే కొన్ని రకాల పండ్లను భోజనానికి ముందు తినాలంటారు. బొప్పాయి పండుకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా...? బొప్పాయి పండును భోజానికి ముందు తినాలా.. లేదంటే తర్వాత తినాలా అనే అనుమానం చాలామందిలో ఉంది. 
 
ఐతే ఏ పండునైనా భోజనం తర్వాత తిన్నట్లయితే అందులో ఉన్న చక్కెర నిల్వలు శరీరంలో అలాగే నిల్వ చేయబడతాయి. అందువల్ల బొప్పాయి పండును కూడా భోజనానికి ముందే తినాలి. భోజనం చేసే ముందు... కనీసం 3 గంటలకు ముందు బొప్పాయి పండును తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా భోజనానికి ముందు తినడం వల్ల పండ్లు శరీరానికి ఉపయోగపడుతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments