Webdunia - Bharat's app for daily news and videos

Install App

విటమిన్‌ ''డి'' లోపం వలన క్యాన్సర్‌.. అధ్యాయనంలో వెల్లడి..!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (14:42 IST)
మానవ జీవనశైలిలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక యూగంలో కేవలం కట్టు బొట్టు వ్యవహారాల్లో మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లు, జీవిత విధానాల్లోను అనేక విధాలుగా మార్పు వచ్చాయి. ముఖ్యంగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీంతో శరీరానికి విటమిన్ ''డి'' అందడం లేదు. ఈ కారణంగా అనేక విధాలైన అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. 
 
ముఖ్యంగా విటమిన్‌ ''డి'' లోపంతో క్యాన్సర్‌, గుండె జబ్బులు, షుగర్‌, మానసిక జబ్బులు, కీళ్లనొప్పులు వస్తాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. విటమిన్‌ ''డి''ని మందుల రూపంలో తీసుకునే దానిన్నా  సహజసిద్ధంగానే ఎండ ద్వారానే సమకూర్చుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. కనుక ప్రతి రోజూకు కనీస ఇరవై నిమిషాల పాటు అయినా సూర్య రశ్మి తగిలే విధంగా ఉండడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments