Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువ గంటలు కూర్చుంటే.. అంతే సంగతులు!

Webdunia
బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (18:45 IST)
మామూలుగా అయితే నిలుచుని నడుస్తున్నప్పుడు శరీరంలోని అత్యధిక కండరాలు రక్తంలోని షుగర్‌ను, కొవ్వు పదార్థాలను సంగ్రహిస్తాయి. అయితే ఎక్కువ గంటలు కూర్చుని ఉండటం ద్వారా  రక్తనాళాలు తమ సహజమైన సంకోచ వ్యాకోచ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఈ స్థితి ఎక్కువకాలం సాగితే అది శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరగడానికి, మధుమేహం రావడానికి దారి తీస్తుంది.
 
మిగులు శక్తి అంతా కొవ్వుగా మారి రక్తనాళాలు దెబ్బతినడానికి కారణమవుతుంది. చివరికి గుండె రక్తనాళాలు దెబ్బతిని గుండె జబ్బులకు దారి తీస్తుంది. కూర్చునే పనిచేస్తే గుండె జబ్బులు, పక్షవాతాలే కాకుండా కేన్సర్ బారిన పడే అవకాశముందని వైద్యులు అంటున్నారు. 
 
ఆఫీసులో కావచ్చు, వ్యాపార సంస్థలో కావచ్చా లేదా టీవీ  ముందు కావచ్చు. రోజుకు 14గంటల పాటు కూర్చుని లేదా పడుకుని వారిలో  గుండె జబ్బులు తప్పనిసరి. ఇలాంటి వారు వ్యాధుల బారిన పడతారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments