Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం 4 to 5 ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి?

Webdunia
గురువారం, 19 ఫిబ్రవరి 2015 (19:10 IST)
పుల్లటి పండ్లను జ్యూస్‌గా తీసుకోవడం మంచిది. తియ్యటి పండ్లను అలాగే తినడం మంచిది. బత్తాయి, నారింజ, కమలా, అనాస మొదలైన వాటిని రసంగా తీసుకోవాలి. ఆ రసంలో పంచదారం, బెల్లం, వేయకుండా 2 లేదా 3 స్పూన్ల తేనె వేసుకోండి. రసాలలో ఎప్పుడూ ఐస్ వాడకూడదు. నారింజ రసం రోజూ తాగడం మంచిది. రోడ్లపై అమ్మే వాటికంటే ఇంట్లోనే తయారు చేసే జ్యూస్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
 
ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో తేలికగా జీర్ణమయ్యే, త్వరగా శక్తినిచ్చే పండ్లను తినడం మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారు జామ, దానిమ్మ, బత్తాయి, నారింజ, పుల్లటి రేగి కాయలు, నేరేడుపండ్లు తింటే షుగరు పెరగదు. బరువు తగ్గవలసిన వారు అరటిపండ్లను మానండి. 
 
మామిడి, సపోటా, సీతాఫలం, పనసతొనలు వాటిని ఎక్కువగా తినదలచినప్పుడు సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో సరిపడా తిని ఆ రోజు భోజనం మానండి. ఖరీదైన పండ్లు కొనలేని వారు రోజూ సాయంత్రానికి స్నాక్స్‌గా తీసుకునే రెండేసి జామకాయలు తిన్నా సరిపోతుంది. అయితే అందులో ఉప్పు కారం మాత్రం ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments