భోజనంలో సగభాగం కూరగాయలు ఉండాల్సిందే!

Webdunia
మంగళవారం, 4 నవంబరు 2014 (15:50 IST)
భోజనంలో సగభాగం కూరగాయలు ఉండాల్సిందే.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. భోజనాన్ని నాలుగు భాగాలుగా విభజించటం ఉత్తమం. తీసుకునే భోజనంలో కూరగాయులు ఉండాలి.
 
పావు భాగంలో పిండి ఉత్పత్తులు.. ఇంకొక పావు భాగంలో మాంసం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఫిట్‌గా ఉంటారు. అలాగే కూల్‌డ్రింక్స్, ప్యాక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి.
 
మంచి ఆరోగ్యం కొరకు రోజుకు 2-3 లీటర్స్ నీటిని త్రాగాలి. నీరు తాగడం ద్వారా శరీరానికి ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచటానికి, శరీరంలో వ్యర్థాల వృద్ధిని నిరోధించడానికి సహాయపడుతుంది.
 
సమర్థవంతమైన ఆరోగ్యకరమైన బరువు నష్టం కోసం హోల్ మిల్క్ నుండి మీగడ తీసిన పాలకు మారటం ఉత్తమం. హోల్ మిల్క్ బరువును పెంచుతుంది. 
 
అలాగే సహజ కేలరీలు కలిగి ఉంటుంది. కానీ మీగడ తీసిన పాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. అందుకే బరువు నష్టం కోసం ఒక ఆరోగ్యకరమైన ఎంపికను చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం : లోయలో పడిన బస్సు - 12 మంది మృతి

రాంగ్ రూటులో వచ్చిన బైకర్.. ఢీకొన్న కారు.. తర్వాత ఏం జరిగిందంటే? (video)

వివాదాలు వద్దు.. చర్చలే ముద్దు.. నీటి సమస్యల పరిష్కారానికి రెడీ.. రేవంత్ రెడ్డి

తితిదే పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన జంగా

హీరో నవదీప్‌కు ఊరట.. డ్రగ్స్ కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెగని 'జన నాయగన్' సెన్సార్ పంచాయతీ.. 21కు వాయిదా

హీరోయిన్ అవికా గోర్ తల్లి కాబోతుందా? ఇంతకీ ఆమె ఏమంటున్నారు?

Balakrishna: అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టుల బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Dimple and Ashika: ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక తప్పు, లేదా లోపం వుంటుంది : డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్

Samantha: మృదు స్వ‌భావిగా క‌నిపిస్తూ, ఎదురుదాడి చేసేంత శ‌క్తివంతురాలిగా సమంత

Show comments