Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండుద్రాక్షల్లో ఏముంది? ఆరోగ్య ప్రయోజనాలేంటి?

Webdunia
బుధవారం, 20 మే 2015 (17:08 IST)
ఎండుద్రాక్షలో ఏముందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. ఎండు ద్రాక్షలు శరీరానికి కావలసిన బలాన్నిస్తాయి. ఎండుద్రాక్షలో ఫాస్పరస్, విటమిన్ ఎ, బి1, బీ2, బీ3, బీ6, బీ12, అమినో యాసిడ్స్, ఐరన్, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. పెరిగే పిల్లల్లో ఎండుద్రాక్ష బలాన్నిస్తాయి. ఇందులోని క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లల దేహపుష్టికి రోజు నిద్రించేముందు పాలలో ఎండుద్రాక్షల్ని వేసి మరిగించి తాగించాలి. ఇలాచేస్తే శరీరానికి తగిన శక్తి లభించడంతో పాటు జీర్ణ సమస్యలు ఉండవు.  
 
గొంతునొప్పితో బాధపడేవారు పాలలో మిరియాల పొడి చిటికెడు, ఎండు ద్రాక్షల్ని వేసి మరిగించి తాగితే ఉపశమనం లభిస్తుంది. గర్భిణీ మహిళలు ఎండు ద్రాక్షల్ని పాలలో వేసి తీసుకుంటే గర్భస్థ శిశువుకు ఎంతో మేలు చేకూరుతుంది. ఎండుద్రాక్షల్ని అలాగే తీసుకుంటే గుండె పల్స్ రేటు పెరుగుతుంది. రోజూ పది ద్రాక్షలను మూడు నెలల పాటు తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments