Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లతో పొంచివున్న దంత సమస్యలు జాగ్రత్త..!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (14:48 IST)
ప్రతి రోజు పండ్లు తింటే అనారోగ్యం దరిచేరదని వైద్యులు తెలుపుతుంటారు. అయితే పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా దంతాలకు మాత్రం సమస్యలను తెచ్చిపెడతాయని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఆ అధ్యయనంలో ఐదుగురిలో నలుగురు దంత వైద్యులు ఇదే మాట చెబుతున్నారు. 458 మంది దంత వైద్యులను దీనిపై అధ్యాయనం చేస్తే ఈ విషయాన్ని వెల్లడించారు.
 
పండ్లు తినడం ద్వారా దంతాలపై ప్లేక్ పేరుకుపోయి ఇనామెల్ పాడవుతుందని దంత వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా యాపిల్స్ పండు పళ్లకు చాలా చేటు చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. పండ్లు తిన్న వెంటనే నోరు పుక్కిలించడం తప్పనిసరిగా చేయాలని వైద్యులు తెలుపుతున్నారు.
 
ప్రతి రోజూ ఉదయం, రాత్రి రెండు పూటల బ్రష్ చేయడం వలన కూడా దంత సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని వారు దంత వైద్యులు తెలుపుతున్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో కాషాయం హవా... సిక్కింలో ఎస్కేఎం ముందంజ

ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశాకైనా సమయం వృధా చేసుకోవద్దు.. రాజకీయ నేతలకు పీకే సూచన

ఏపీకి హైదరాబాద్‌తో తెగిపోయిన బంధం... ఇక తెలంగాణ శాశ్వత రాజధానిగా భాగ్యనగరం!!

రాజకీయ అరంగేట్రంలో కంగనా సక్సెస్? భారీ మెజార్టీతో గెలుపు ఖాయమా?

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు!!

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

Show comments