Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టాలంటే.. అరటి పండు తినండి..!

Webdunia
శనివారం, 23 మే 2015 (18:16 IST)
మండే ఎండల్లో డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టాలంటే.. అరటి పండు తినండి. నీరు ఎక్కువగా తాగండి. అరటిపళ్ళలో నీటి పరిమాణం ఎక్కువ. డీహైడ్రేషన్‌లో తగ్గిపోయే క్యాల్షియంను ఇది భర్తీ చేస్తుంది. డీ హైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుని.. అప్పుడప్పుడు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఒక టీ స్పూన్ పుదీనా రసం, అర టీ స్పూన్ అల్లపు రసం ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. 
 
దానిమ్మ రసం తాగితే దాహం తీరుతుంది. గింజలు తిన్నా సరిపోతుంది. ఇక ఒక కప్పు మజ్జిగలో అర టీ స్పూన్ శొంఠిపొండి కలిపి రోజుకు 3, 4 సార్లు తాగాలి. అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు కలిపి పొడి చేసి, నాలుగు స్పూన్ల పెరుగు కలిపి 3 సార్లు తీసుకోవాలి. పచ్చి బొప్పాయి కోరులో 3 కప్పుల నీరు కలపి, 10 నిమిషాలు మరగనివ్వాలి. వడబోసి ఒక రోజు కంటే ఎక్కువగా నిల్వ వుంచకుండా తాగవచ్చు.
 
ఒక ఆపిల్ ఉడకబెట్టి దానిలో కొంచెం జాజికాయ పొడి, ఒక చెంచా పంచదార కలిపి ఎండవేళ టిఫిన్‌గా ఇవ్వవచ్చు. అయితే ఎండల్లో పియర్, పీచెస్, కాఫీ, టీ, ఆల్కహాల్, వేపుళ్ళు, మసాలా దినుసులు, మాంసాహారం తీసుకోకూడదు. 

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

Show comments