Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏసీ రూముల్లో కూర్చునే వారికే నిద్రలేమి సమస్య? 2 స్ట్రాబెర్రీ పండ్లను..?

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (17:18 IST)
పగలంతా శారీరకంగా శ్రమించే కార్మికులకు రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది. అయితే ఏసీ రూముల్లో కూర్చుని హాయిగా పనిచేసే వారికి మాత్రం రాత్రిపూట నిద్రంటూపట్టదు. ఒక్క చుక్క కూడా చెమటపట్టకుండా.. శారీరక శ్రమ లేకుండా వుండేవారికి నిద్రలేమి సమస్య వేధిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి వారు ఈ ఐదు చిట్కాలు పాటిస్తే తప్పకుండా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. రోజూ నిద్రకు ఉపక్రమించేందుకు ముందు రెండు చెర్రీ పండ్లు తీసుకుంటే.. హాయిగా నిద్రపడుతుంది.  
 
అలాగే పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభించే అరటి పండు రాత్రిపూట హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. ఇక డిన్నర్లో టోస్ట్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. పిండిపదార్థాల్లో ఉంటే ఇన్సులిన్ హార్మోన్ నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. తద్వారా డిన్నర్లో తప్పకుండా టోస్టులు ఉండేలా చూడాలి. 
 
ఓట్స్‌ మీల్ ఒక కప్పు రాత్రిపూట తీసుకుంటే హాయిగా నిద్రపడుతుంది. అలాగే ఓట్స్ శరీరంలోని ఇన్సులిని హార్మోన్లను నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ఇకపోతే నిద్రించేందుకు ముందు అరటి పండుతో పాటు గోరువెచ్చని పాలు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments