Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున నీళ్ళు తాగితే కలిగే మేలేంటో తెలుసా?

Webdunia
బుధవారం, 16 జులై 2014 (19:03 IST)
ప్రతిరోజూ ఉదయం పరకడుపున నీళ్ళు త్రాగడం వల్ల అనేక లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీటిలో మ్యాజికల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే మీరు భోజనం చేసిన ప్రతి సారి గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల, మీరు తీసుకొనే హై డైట్ ఫుడ్స్ సులువుగా జీర్ణమవుతాయి. మీకు అవసరం అనిపించినప్పుడుల్లా గోరువెచ్చని నీటిని త్రాగడానికి ప్రయత్నించండి. 
 
ముఖ్యంగా ఉదయం సమయంలో గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ప్రతి రోజూ మనం పీల్చే గాలి,  మనం తీసుకొనే ఆహారం ద్వారా మన శరీరంలో చేరే వ్యర్థాలను ఫ్లష్ చేయడానికి నీరు గ్రేట్‌గా సహాయపడుతుంది. కాబట్టి, ఉదయం నిద్రలేవగానే నీరు త్రాగి, యూరినేట్ చేయడం ద్వారా మీ శరీరం తేలికవుతుంది. 
 
ప్రతి రోజూ ఉదయం తగినన్ని నీరు త్రాగుతూ బౌల్ క్లియర్ చేసుకోవడం వల్ల నిద్రలేమిని నివారించుకోవచ్చు. త్వరగా ఆకలేసేలా చేస్తుంది. డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. పెద్ద పేగును శుభ్రం చేస్తుంది. పరగడుపున నీరు త్రాగడం వల్ల, రెడ్ బ్లడ్ సెల్స్ వేగంగా ఉత్పత్తి అవుతాయి. ఇది ఎక్కువ ఆక్సిజన్‌ను బ్లడ్‌తో పాటు శరీరంలో మిగిలినభాగాలకు చేరేందుకు సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments