Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు తాగిన వెంటనే పండ్లు తినకూడదట!

Webdunia
FILE
కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు.

ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే..
* పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసం
* ఇత్తడి పాత్రలో నెయ్యి
* బ్రెడ్‌తో పాటు పాలు
* పాలు ఉప్పుతో కలిపి

* మజ్జిగ, పాలు, పెరుగులతో అరటి పండు
* పెరుగుతో చికెన్
* చేపలతో చక్కెర
* దోస, టమోటాలను నిమ్మతో...

* చల్లని, వేడి పదార్ధాలు వెంట వెంటనే...
* వేడి వేడి భోజనం తర్వాత చల్లటి నీరు తీసుకోకూడదు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments