Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక కొవ్వుతో మెదడుకు ముప్పు!!

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2012 (11:12 IST)
కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందా? అవుననే అంటున్నాయి తాజా వైద్య పరిశోధనలు. కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవం వల్ల మెదడులోని ఒక ప్రాంతం దెబ్బతినే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైనది.

కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తిన్న జంతువులకు తినాలన్న కోరికను నియంత్రించే మెదడులోని హైపోథలమస్ అనే ప్రాంతంలో చచ్చుపడిపోయింది. ఆకలి తీరిన తర్వాత తినడం ఆపేయాలన్న ఆ జంతువులో నశించినట్లు వైద్య పరిశోధనలో వెల్లడైంది. ఇవే లక్షణాలను కొందరు మనుషులపై ప్రయోగించినప్పుడు కూడా కనిపించినట్లు పరిశోదకులు తెలిపారు.

కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తిన్న కొందరికి 24 గంటల్లో మెదడులోని హైపోథలమస్ ప్రాంతం చచ్చుపడిపోయినట్లు వారు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కొవ్వు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరంలోని కొన్ని అవయవాలలో వాపు ఏర్పడుతుంది. ఇది అలర్జీలో ఏర్పడే వాపులు వంటివి కావని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులోని హైపోథలమస్ ప్రాంతంలో వాపులాంటిది ఏర్పడితే తాము ఎంత తింటున్నామో గ్రహించే శక్తిని కోల్పోతారని, కడుపు నిండిన తర్వాత కూడా తినాలన్న కాంక్ష వారిలో పోదని వైద్య పరిశాదకులు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Show comments