రాత్రి అయ్యేసరికి మనిషికి నిద్ర అవసరమా?

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (15:41 IST)
సాధారణంగా ప్రతి వ్యక్తికి రాత్రి అయ్యేసరికి నిద్రవస్తుంది. ఇందులో చిన్నాపెద్దా అనే తేడా లేదు. నిజానికి నిద్ర అనేది ఆవహించకుంటే ఎంచక్కా 24 గంటల సమయాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అని అనుకునేవారూ లేకపోలేదు. అలాంటి నిద్ర మనిషికి ఎందుకు అవసరమో ఓసారి పరిశీలిస్తే.. 
 
నిద్ర పోకపోతే మనిషి జీవించలేడు. ఆహారం లేక పోయినా జీవించగలడేమో గానీ, ఒకటి రెండు రోజుల పాటు నిద్ర లేకుంటే మాత్రం మనిషి బతకడం కష్టం. అంటే మనిషి జీవించడానికి ఊపిరి ఎంత అవసరమో.. నిద్ర అనేది కూడా అంతే అవసరం. 
 
నిద్ర పోవడం వల్ల మనిషి శరీర బడలికను తగ్గించడమే కాకుండా, మెదడుకు విశ్రాంతినిస్తుంది. నిద్రపోయే సమయంలోనే మెదడు గతమంతా నెమరువేసుకుని ఏది దాచుకోవాలో.. ఏది వదిలించుకోవాలో అర్థం చేసుకుని, అవసరం అనుకున్న దాన్ని మాత్రమే దాచిపెట్టుకుంటుంది. మెదడుకు తగినంత విశ్రాంతి లేకపోతే.. మిగిలిన శారీరక అంగాలు కూడా సక్రమంగా పనిచేయవు. అందుకే కనీస నిద్ర అవసరం. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana : తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తండ్రి పేరుతో రూ.3 కోట్లకు బీమా... తర్వాత పాము కాటుతో చంపేసిన కన్నబిడ్డలు

Chandrababu: పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలో జగన్‌కు ఓ క్లారిటీ ఉంది... సజ్జల

Pawan Kalyan: నేను టిక్కెట్లు అమ్ముకోవట్లేదు.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Roshan: ఛాంపియన్: షూటింగ్లో కొన్ని గాయాలు అయ్యాయి : రోషన్

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణ సంస్థ చిత్రం కొక్కోరొకో షూటింగ్ పూర్తి

మైథలాజికల్ రూరల్ డ్రామా కథ తో అవినాష్ తిరువీధుల .. వానర సినిమా

Sridevi Appalla: బ్యాండ్ మేళం... ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్ అంటోన్న శ్రీదేవి అపళ్ల‌

శంబాలా సినిమా చాలా డిఫరెంట్ కథ, సక్సెస్ కొట్టబోతున్నాం: నిర్మాతలు

Show comments