Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రైలు మార్గం ఎప్పుడు... ఎక్కడ...?

Webdunia
మంగళవారం, 15 మార్చి 2016 (20:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రైలు మార్గం 1862 సంవత్సరంలో పుత్తూరు నుంచి రేణిగుంట వరకూ వేశారు.
భారతదేశంలో మొదటి రైల్వే లైను డల్హౌసి కాలంలో 1853లో, బొంబాయి నుంచి థానా వరకూ వేసారు.
ప్రపంచంలో అయితే 1830లో మాంచెస్టర్ నుంచి రివర్ పూల్( ఇంగ్లాండు) వరకూ.
 
ప్రపంచంలో మొదటి విద్యుదీకరించిన రైల్వే వ్యవస్థలో రష్యా మొదటి స్థానం. మన దేశంలో రైలు మార్గాలు లేని రాష్ట్రం మేఘాలయ, సిక్కిం. రోగులకు కోసం ప్రత్యేకంగా వేసి రైలుపైరు ధన్వంతరి. భారత్‌లో మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు దక్కన్ క్వీన్.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

Show comments