Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూమహాసముద్రం రాత్రుళ్లు ఎందుకు మెరుస్తుంది....!?

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2011 (16:32 IST)
FILE
సముద్రం రాత్రుళ్లు మెరవడం గురించి ఎప్పుడైనా విన్నారా! హిందూమహాసముద్రపు ఉపరితలం ఒక్కొక్కసారి రాత్రిపూట మెరుస్తూ ఉంటుంది. ఆ కాంతి ఎలా వస్తుందో చాద్ధాం.

హిందుమహాసముద్రంలో ఉండే కొన్ని చిన్నచిన్న సముద్రపు మొక్కల నుంచి కాంతి వస్తుంది. డైనో ఫ్లాజెల్లేట్స్ అనే ఈ మొక్కలు వాటిలోని కొన్ని కదలికల కారణంగా కాంతినిస్తాయి. ఇవి అత్యధిక సంఖ్యలో ఉన్నప్పుడు మనం చూడగలిగేంత కాంతినిస్తాయి.

ఇవి చూడడానికి చిన్నచిన్న దీపాల్లా కనిపిస్తూ ఒక్కోసారి చక్రం ఆకారాన్ని కూడా ఏర్పరుస్తాయి. ఈ చక్రం వెడల్పు 1.5 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments