Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోని "ఏడు వింతలు" ఇవేనట పిల్లలూ..!

Webdunia
FileFILE
పిల్లలూ... ఇప్పటిదాకా మనందరం ప్రపంచంలోని ఏడు వింతల గురించే విన్నాం కదూ..! ఆ మధ్య మన తాజ్‌మహల్‌కు ప్రపంచ వింతల్లో స్థానం సంపాందించటంతో చాలా సంతోషపడ్డాం. అయితే, తాజాగా ఎన్డీటీవీ భారతదేశంలోని ఏడు వింతల జాబితాలను విడుదల చేసింది.

కోణార్క్ సూర్య దేవాలయం, జైసల్మేర్ కోట, మధుర మీనాక్షి ఆలయం, ఖజురహో, ఎర్రకోట, నలంద యూనివర్సిటీ, దోలవిరా (గుజరాత్) ప్రాంతాలనే "భారత్‌లోని ఏడు వింతలు"గా ఎన్డీటీవీ ప్రకటించింది. ఇందుకుగానూ... మొత్తం 220 కట్టడాలు, ప్రాంతాలు పోటీపడగా, వాటిలో పై ఏడింటిని ఎంపికచేసినట్లు ఎన్డీటీవీ వెల్లడించింది.

తమకు నచ్చిన కట్టడానికి ప్రజలందరూ ఓటు వేయాలని పత్రికలు, టెలివిజన్లు, రేడియా, ఇంటర్నెట్ ద్వారా ప్రచారం నిర్వహించిన ఎన్డీటీవీ... ఎంపిక ప్రక్రియను 12 మందితో కూడిన జ్యూరీ పర్యవేక్షించినట్లు తెలిపింది. కాగా, సోమవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఎన్డీటీవీ పై ఏడు వింతల జాబితాను విడుదల చేసింది. ప్రపంచం మొత్తంమీదా ఏడువింతలయితే.. మనదేశంలో మాత్రమే ఏడు వింతలుండటం భలేగా ఉంది కదూ పిల్లలూ...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments