Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటిలో ఇనుము మునుగుతుంది.. మరి ఓడ ఎలా తేలుతుంది?

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2011 (15:57 IST)
నీటిపై ఒక వస్తువు తేలాలంటే ఆ వస్తువు నీటి మీద కలిగించే బలం, అది తొలగించిన నీరు ఆ వస్తువుపై కలిగించే బలానికి సమానంగా ఉండాలి. నీటిలో ఇనుము వేసినప్పుడు ఇనుము బరువు, అది తొలగించిన నీటి బరువు కన్నా అధికంగా ఉండి ఇనుము మునుగుతుంది. అదే ఇనుమును పల్చటి రేకులా సాగదీసి అంచులు మడిచి నీటిలో విడిస్తే తేలుతుంది.

ఇక్కడ ఇనుము బరువు ఏమాత్రం మారలేదు. కానీ.. రేకు లాగా చేయడం వల్ల అది నీటిపై ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. రేకును పైకి నెట్టే నీటి పరిమాణం పెరిగి నీరు కలిగించే బలం కూడా పెరుగుతుంది. ఇదే సూత్రం ఓడకు కూడా వర్తిస్తుంది. దాని అడుగు భాగం వెడల్పుగా ఉండడం, అది నీటిపై కలిగించే బలం.. తొలగించిన నీరు ఓడపై కలిగించే బలం సమానంగా ఉండడం వల్ల ఎంచక్కా ఓడ నీటిపై తేలుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

రైలు టిక్కెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లకు ముగింపు.. ఎలా?

Social media: సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.. జగన్

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments