Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రమండలంలో ధ్వని ఎందుకు విన్పించదు?

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2011 (13:45 IST)
FILE
ఏవేని రెండు వస్తువులు ఒకదానికొకటి తాకిడి జరిగినప్పుడు శబ్దం పుడుతుంది. అయితే కంపించే అన్ని వస్తువుల శబ్దాలను మనం వినలేం. మనం వినగలిగే శబ్దాలను శ్రావ్య ధ్వనులంటారు. శబ్దం యాంత్రిక తరంగం అవటం వలన దీని ప్రసారానికి యానకం కావాలి. అనగా ఘన, ద్రవ, వాయు పదార్థాలలో ఏదో ఒకటి ఉన్నప్పుడు మాత్రమే కంపనలో ధ్వని పుడుతుంది.

శూన్యంలో యానకం ఉండదు. కాబట్టి కంపనలు జరగవు. అందువల్ల ధ్వని పుట్టదు. కాబట్టి శూన్యంగా లేదా చంద్రునిపై శబ్దం వేగం సున్నా, అందుకే మనిషి చంద్రమండలం మీద మామూలుగా మాట్లాడటానికి వీలు కాదు. చప్పట్లు కొట్టినా, తుపాకి పేల్చినా వాటి శబ్దాలు మన చెవికి చేరవు. అందుకే చంద్రునిపై ధ్వని వినలేం అంటున్నారు పరిశోధకులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

సింగయ్య మృతికి జగన్ ప్రయాణించిన వాహనమే కారణం... తేల్చిన ఫోరెన్సిక్

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Show comments