Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి మీకు తెలుసా..?!

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2009 (18:54 IST)
ప్రశ్నలు :

1. దేశపు తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏయే స్టేషన్ల మధ్య పయనిస్తుంది?

2. దేశంలో అత్యధిక వర్షపాతం నమోదైన తాజా ప్రాంతం ఏది?

3. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ ఎక్కడ ఉంది?

4. యూరోప్‌కు చెందిన ఇఎస్ఎ, చైనాలోని సిఎన్ఎస్ఎ, జపాన్‌కు చెందిన జాక్సో ఏ రంగానికి సంబంధించినవి?

5. చెన్నై కోర్టులో ఇటీవల ఏ జాతీయ పార్టీ అధ్యక్షుడిపై దాడి జరిగింది?

జవాబులు :
1. ఢిల్లీ-హౌరా
2. మాసిన్‌రామ్
3. బెంగళూరు
4. ఆయా దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు
5. జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments