విశాఖ నక్షత్ర జాతకులు.. పగడం - పుష్యరాగం రత్నాలు భేష్!

Webdunia
శనివారం, 7 జూన్ 2014 (15:13 IST)
విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పడగం, పుష్యరాగం రత్నాలను ధరించడం వల్ల మేలు కలుగుతుందని రత్నాల శాస్త్రం చెపుతోంది. సాధారణంగా రత్నాలను ధరించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయన్నది నిపుణుల వాదన. ఇందులోభాగంగా, విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు పగడం, పుష్యరాగ రత్నాలను ధరించవచ్చు. 
 
ఇకవిశాఖ నక్షత్రంలో పుట్టిన వారు వ్యవహారదక్షులుగాను, స్వలాభం, సంఘసేవాతత్పరత వంటివి వీరిలో కనిపిస్తాయి. నిదానంగా, నిగూఢంగా వ్యవహరిస్తారు. నాలుగోస్థానంలో రాహువు, పదింట కేతువు మిశ్రమ యోగకారకులగుటచే తరచు ప్రయాణం, ఇబ్బందులు, అనారోగ్యం, వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాం ఉంది.
 
పిక్కలు, నడుము, కంఠానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించుట మంచిదని రత్నశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇటువంటి సమయాల్లో పగడం, పుష్యరాగ రత్నాలను ధరించడం ద్వారా సమస్యలనుంచి బయటపడే ఆస్కారం ఉందని వారు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Tamil Nadu Polls: ప్రత్యేక రోబోట్ ఓటర్లకు స్వాగతం పలుకుతూ స్వీట్లు పంపిణీ

ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రుల దాడి.. కుమార్తె కిడ్నాప్

పెళ్లికుమార్తె వీడ్కోలును వీడియో తీస్తున్న కెమేరామేన్, వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టిన కారు, ఎగిరిపడ్డాడు, వీడియో

ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై దాడి.. అత్యాచారం.. దోపిడీ...

అక్కడ యువతీయువకులు ప్రేమిస్తే.. రూ.12వేల ఆర్థిక సాయం..

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆలయాల నిర్మాణం కంటే.. పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించ వచ్చు కదా?

20-04-2026 సోమవారం ఫలితాలు : నిర్విరామంగా శ్రమిస్తారు.. ఖర్చులు విపరీతం...

19-04-2026 ఆదివారం ఫలితాలు : ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Show comments