విశాఖ నక్షత్ర జాతకులు.. పగడం - పుష్యరాగం రత్నాలు భేష్!

Webdunia
శనివారం, 7 జూన్ 2014 (15:13 IST)
విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పడగం, పుష్యరాగం రత్నాలను ధరించడం వల్ల మేలు కలుగుతుందని రత్నాల శాస్త్రం చెపుతోంది. సాధారణంగా రత్నాలను ధరించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయన్నది నిపుణుల వాదన. ఇందులోభాగంగా, విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు పగడం, పుష్యరాగ రత్నాలను ధరించవచ్చు. 
 
ఇకవిశాఖ నక్షత్రంలో పుట్టిన వారు వ్యవహారదక్షులుగాను, స్వలాభం, సంఘసేవాతత్పరత వంటివి వీరిలో కనిపిస్తాయి. నిదానంగా, నిగూఢంగా వ్యవహరిస్తారు. నాలుగోస్థానంలో రాహువు, పదింట కేతువు మిశ్రమ యోగకారకులగుటచే తరచు ప్రయాణం, ఇబ్బందులు, అనారోగ్యం, వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాం ఉంది.
 
పిక్కలు, నడుము, కంఠానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించుట మంచిదని రత్నశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇటువంటి సమయాల్లో పగడం, పుష్యరాగ రత్నాలను ధరించడం ద్వారా సమస్యలనుంచి బయటపడే ఆస్కారం ఉందని వారు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. 15మందికి తీవ్ర గాయాలు

కౌన్సిల్ మీటింగ్‌లోకి వచ్చిన తాచుపాము.. ఆ తర్వాత ఏమైందంటే?

వివేకానంద రెడ్డి హత్య కేసు.. సుప్రీంకోర్టు ఆదేశాలు.. సీబీఐ దర్యాప్తు పునఃప్రారంభం

చంద్రబాబు సార్, నా ఆఫీస్, ఇల్లు కూల్చి నన్ను జీవచ్ఛవం చేసాడు దుర్మార్గుడు: RRR పైన వెంకటేశ్వర రాజు

Brazil: బ్రెజిల్‌లో భారీ వర్షాలు- 68కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

లేటెస్ట్

25-02-06 బుధవారం ఫలితాలు - రుణ సమస్య తొలగుతుంది

24-02- 2026 మంగళవారం ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు

23-02-2026 సోమవారం ఫలితాలు : ఖర్చులు అధికం.. పొదుపు ధనం స్వీకరిస్తారు...

22-02-2026 ఆదివారం ఫలితాలు : రోజువారీ ఖర్చులే ఉంటాయి.. చెల్లింపుల్లో జాప్యం తగదు...

22-02-2026 నుంచి 28-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Show comments